మనస్తాపం చెంది.. కానిస్టేబుల్‌ ఆత్మహత్య

constable commits suicide in kadapa district - Sakshi

సాక్షి, కడప: ఓ కానిస్టేబుల్‌ కడపలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని ప్రకాష్‌ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. బాల రంగయ్య(42) కానిస్టేబుల్‌గా మన్నూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top