ప్రయాణికులపై దూసుకెళ్లిన కారు | car accident in visakha district | Sakshi
Sakshi News home page

ప్రయాణికులపై దూసుకెళ్లిన కారు

Jan 12 2018 2:35 PM | Updated on Aug 14 2018 3:22 PM

విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది.

సాక్షి, విశాఖ: విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మర్రిపాలెం వద్ద బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపై ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో గర్భిణీతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement