బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాగర్జన సదస్సు ప్రారంభమైంది. మహబూబ్నగర్లో శనివారం మధ్యాహ్నం మొదలైన ఈ బహిరంగ సభకు బీజేపీ నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ హాజరయ్యారు.
బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాగర్జన సదస్సు ప్రారంభమైంది. మహబూబ్నగర్లో శనివారం సాయంత్రం మొదలైన ఈ బహిరంగ సభకు బీజేపీ నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ హాజరయ్యారు.
రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, నాగం జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో సుష్మా స్వరాజ్కు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా బీజేపీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది.