అరుణాచలం వెళ్తున్న బస్సుకు యాక్సిడెంట్‌.. నలుగురు సీరియస్‌ | Road accident in Mahabubnagar's Bhoothpur | Sakshi
Sakshi News home page

అరుణాచలం వెళ్తున్న బస్సుకు యాక్సిడెంట్‌.. నలుగురు సీరియస్‌

Aug 14 2026 8:50 AM | Updated on Aug 14 2026 9:05 AM

Road accident in Mahabubnagar's Bhoothpur

సాక్షి, మహబూబ్‌నగర్: భూత్పుర్‌ వద్ద  రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుండి అరుణాచలం వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు డివైడెర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదసమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement