ఇద్దర్నే కనాలని చట్టం చేయాలి: తొగాడియా | Law for having only two children should be framed, says Togadia | Sakshi
Sakshi News home page

ఇద్దర్నే కనాలని చట్టం చేయాలి: తొగాడియా

Jan 14 2015 3:48 AM | Updated on Apr 4 2019 4:44 PM

ఇద్దర్నే కనాలని చట్టం చేయాలి: తొగాడియా - Sakshi

ఇద్దర్నే కనాలని చట్టం చేయాలి: తొగాడియా

దంపతులకు ఇద్దరే సంతానం ఉండేలా చట్టాన్ని చేయాలని విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా మంగళవారం వ్యాఖ్యానించారు.

బరేలీ: దంపతులకు ఇద్దరే సంతానం ఉండేలా చట్టాన్ని చేయాలని విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా మంగళవారం వ్యాఖ్యానించారు.

‘మైనారిటీల జనాభా పెరుగుతూనే ఉంది. దానిపై మాట్లాడితే వివాదం అవుతుంది. అందుకే ఇద్దరే పిల్లలు ఉండాలని ఒక చట్టం చేస్తే సరిపోతుంది’ అన్నా రు. బరేలీలో జరిగిన వీహెచ్‌పీ 50వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement