కలెక్టరేట్ వద్ద మృతదేహంతో ధర్నా | Dharna with deadbody infront of collectorate | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్ వద్ద మృతదేహంతో ధర్నా

Aug 10 2015 3:56 PM | Updated on Mar 21 2019 8:31 PM

హత్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని హతుడి కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు రాస్తారోకోకు దిగాయి.

కర్నూలు(న్యూ సిటీ): హత్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని హతుడి కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు రాస్తారోకోకు దిగాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యలయం వద్ద సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన సురేంద్రను నిన్న కొంతమంది వ్యక్తులు హత్య చేశారు. దీంతో మృతుడి బంధువులు బైఠాయించి నిరసన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement