మెదక్‌ జిల్లాలో విషాదం

విద్యుత్‌షాక్‌తో మహిళా రైతుల మృతి

సాక్షి, మెదక్: మెదక్‌ జిల్లాలో రామాయంపేట్ మండలం విషాదం చోటు చేసుకుంది. కాట్రీయల్ గ్రామంలో మంగళవారం విద్యుదాఘాతంతో ఇద్దరు మహిళా రైతులు  మృతి చెందారు. మహిళా రైతుల పొలానికి వెళ్లినపుడు ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. 

అదే విధంగా వరంగల్ అర్బన్ జిల్లా కొత్తపేటలో రాసమల్ల రాజేందర్(45) అనే రైతు పంట చేను వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top