భీమ్గల్: నిజామాబాద్ జిల్లా భీమ్గల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి శుక్రవారం సమీప అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు శవమై కనిపించాడు. భీమ్గల్కు చెందిన అడపా భూమన్న (41) ఆరు నెలల క్రితం అదృశ్యం కాగా పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, శుక్రవారం మెండర గ్రామ సమీపంలోని షీర్ల గుట్టపై ఓ చెట్టుకు అస్థిపంజరం వేలాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ అస్థిపంజరం భూమన్నదిగా గుర్తించారు. చాలా రోజుల క్రితమే చెట్టుకు ఉరివేసుకోవడం వల్ల చివరికి అస్తిపంజరం మిగిలినట్లు భావిస్తున్నారు.
ఆరు నెలల ముందు అదృశ్యం.. అస్థిపంజరమై ప్రస్తుతం
Published Fri, Feb 13 2015 2:58 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
Advertisement