అరవపల్లిలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి | woman died while taking treatment at suryapet hospital | Sakshi
Sakshi News home page

అరవపల్లిలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

Jun 2 2016 2:32 PM | Updated on Aug 30 2018 4:07 PM

అరవపల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఓ మహిళను లారీ ఢీకొట్టింది.

అరవపల్లి(నల్గొండ జిల్లా): అరవపల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఓ మహిళను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన మహిళను సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. మృతురాలు అరవపల్లి మండలం జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన నోముల అవిలమ్మ(55)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement