'చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తే మేమెందుకు అడ్డుకుంటాం' | why should we stop babu's tour in telangana, asked sudarshan reddy | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తే మేమెందుకు అడ్డుకుంటాం'

Feb 10 2015 5:15 PM | Updated on Jul 28 2018 3:23 PM

చంద్రబాబు నాయుడు , ఆయన కుమారుడు లోకేష్ లే హైదరాబాద్ లో సెటిలర్లని, మిగిలిన వారంతా తెలంగాణ బిడ్డలేనని టీఆర్ ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: చంద్రబాబు నాయుడు , ఆయన కుమారుడు లోకేష్ లే హైదరాబాద్ లో సెటిలర్లని, మిగిలిన వారంతా తెలంగాణ బిడ్డలేనని టీఆర్ ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. అసలు 'సెటిలర్' అన్న పదాన్ని సృష్టించిందే టీడీపీ అన్నారు. తమ పార్టీలో సీమాంధ్రతో పాటు ఇతర రాష్ట్రాల వారుకూడా సభ్యత్వం పొందేందుకు తహతహలాడుతున్నారని తెలిపారు. అయితే టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తే తామెందుకు అడ్డుకుంటామని, తమ దృష్టంతా అభివృద్ధిపైనే ఉందని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement