చేప ప్రసాదం పంపిణీలో తొక్కిసలాట | Stampede during fish medicine distribution | Sakshi
Sakshi News home page

చేప ప్రసాదం పంపిణీలో తొక్కిసలాట

Jun 9 2015 8:37 AM | Updated on Sep 3 2017 3:28 AM

ప్రతి ఏడాది మృగశిర కార్తె ప్రారంభం రోజు ఉబ్బసం రోగులకు పంపిణీ చేసే చేప ప్రసాదాన్ని మంగళవారం బత్తిన సోదరులు ప్రారంభించారు.

హైదరాబాద్: ప్రతి ఏడాది మృగశిర కార్తె ప్రారంభం రోజు ఉబ్బసం రోగులకు పంపిణీ చేసే చేప ప్రసాదాన్ని మంగళవారం బత్తిన సోదరులు ప్రారంభించారు. అయితే చేపప్రసాదం కార్యక్రమ ప్రారంభంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉబ్బసం రోగులు తరలి వచ్చారు. అయితే జనం పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement