ఆర్టీసీ బస్సు బోల్తా | RTC Bus pulty | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా

Jan 11 2015 12:29 PM | Updated on Apr 7 2019 3:24 PM

ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం మహాగావ్ వద్ద 50 మంది ప్రయాణికులు ఉన్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.

ఏడుగురికి తీవ్రగాయాలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం మహాగావ్ వద్ద 50 మంది ప్రయాణికులు ఉన్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను భైంసా ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement