కిరాణా షాపులో రేషన్ బియ్యం పట్టివేత | Sakshi
Sakshi News home page

కిరాణా షాపులో రేషన్ బియ్యం పట్టివేత

Published Tue, Jun 16 2015 5:10 PM

Ration Rice and Sugar seized in grocery store

ఆత్మకూర్ : నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఓ కిరాణా షాపుపై విజిలెన్స్ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. చౌక ధరల దుకాణం ద్వారా పేదలకు పంపిణీ చేయాల్సిన 50 కిలోల చక్కెర, క్వింటాన్నర బియ్యం షాపులో విక్రయానికి ఉండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. యజమాని చందా రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement