నిలిచిన పుష్‌పుల్‌ ప్యాసింజర్‌

Passengers facing Problem due to push-pull train Stopped as Technical Issue - Sakshi

యాదాద్రి : వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వెళుతున్న పుష్‌పుల్‌ ప్యాసింజర్‌ రైలు బుధవారం ఉదయం సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. భువనగిరి-రాయగిరి మధ్య రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విధులకు వెళ్లేందుకు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళన వ‍్యక్తం చేశారు. రైలు ఎప్పుడు కదులుతుందనే దానిపై సమాచారం తెలియకపోవడంతో ప్రయాణికులు ఎదురు చూపులు చూస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top