కార్మికుల వినూత్న నిరసన | Panchayat workers protest in nizamabad distirict | Sakshi
Sakshi News home page

కార్మికుల వినూత్న నిరసన

Aug 8 2015 1:56 PM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో గ్రామపంచాయతీ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో గ్రామపంచాయతీ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. వేతనాల పెంపు, రెగ్యూలైజేషన్‌పై సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యల పరిష్కారం కోసం జూలై 1 నుంచి రిలే నిరాహార దీక్షలకు దిగిన కార్మికలు శనివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇప్పటికైన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement