వృద్ధురాలిపై అత్యాచారం | Older woman raped | Sakshi
Sakshi News home page

వృద్ధురాలిపై అత్యాచారం

Jan 21 2016 6:22 PM | Updated on Jul 28 2018 8:53 PM

మానకొండూరు మండలం నిజాయతీగూడెంలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలిపై బుధవారం రాత్రి సమయంలో అదే గ్రామానికి చెందిన రాజు(30) అనే యువకుడు అత్యాచారం చేశాడు.

మానకొండూరు (కరీంనగర్ జిల్లా) : మానకొండూరు మండలం నిజాయతీగూడెంలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలిపై బుధవారం రాత్రి సమయంలో అదే గ్రామానికి చెందిన రాజు(30) అనే యువకుడు అత్యాచారం చేశాడు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు గురువారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని మానకొండూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement