ఈశాన్య రాష్ట్రాల్లో హైవేల పరిస్థితి ఏంటి ? | Highways in the Northeast, what is the situation? | Sakshi
Sakshi News home page

ఈశాన్య రాష్ట్రాల్లో హైవేల పరిస్థితి ఏంటి ?

Dec 18 2014 1:11 AM | Updated on Sep 2 2017 6:20 PM

ఈశాన్య రాష్ట్రాల్లో హైవేల పరిస్థితి ఏంటి ?

ఈశాన్య రాష్ట్రాల్లో హైవేల పరిస్థితి ఏంటి ?

ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు(ఏడీబీ) సహా యంతో ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో చేపట్టిన జాతీయ రహదారులు ఎప్పటిలోగా పూర్తి అవుతాయని...

  • పార్లమెంట్‌లో ఎంపీ పొంగులేటి
  • సాక్షి, ఖమ్మం: ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు(ఏడీబీ) సహా యంతో ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో చేపట్టిన జాతీయ రహదారులు ఎప్పటిలోగా పూర్తి అవుతాయని, ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం పార్లమెంట్‌లో  ప్రశ్నించారు.  

    కేంద్ర ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి (స్వతంత్ర ప్రతిపత్తి) డాక్టర్ జితేంద్రసింగ్ సమాధానమిస్తూ ఈ బ్యాంకు నిధులతో అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల్లో సుమారు 433 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు వేస్తున్నట్లు వివరించారు. వీటికి రూ. 1,353 కోట్ల మేర ఖర్చు అవుతుందన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement