కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు.
దంపతుల ఆత్మహత్యాయత్నం
Dec 23 2015 1:39 PM | Updated on Jul 10 2019 8:00 PM
కాల్వశ్రీరాంపూర్: కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే వడ్డే శ్రీనివాస్ దంపతులు పత్తి సాగు చేయగా దిగుబడి రాలేదు. దీంతో మనస్తాపం చెందిన వారు పొలంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానిక రైతులు వారిని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement