తెలంగాణ ద్రోహుల పార్టీ అయిన టీడీపీతో జతకట్టిన బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిపాజిట్టు కూడా దక్కవని వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు తక్కెల్లపల్లి రవీందర్రావు అన్నారు.
వరంగల్: తెలంగాణ ద్రోహుల పార్టీ అయిన టీడీపీతో జతకట్టిన బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిపాజిట్టు కూడా దక్కవని వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు తక్కెల్లపల్లి రవీందర్రావు అన్నారు. వరంగల్ , ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపునకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆయనఈ సందర్భంగా పిలుపునిచ్చారు.