‘ఆందోళన ఉదృతం చేస్తాం’ | Agri Gold Victims Protest In Dharna Chowk | Sakshi
Sakshi News home page

ధర్నాచౌక్‌లో అగ్రిగోల్డ్‌ బాధితుల ఆందోళన 

Feb 27 2019 2:18 PM | Updated on Feb 27 2019 2:26 PM

Agri Gold Victims Protest In Dharna Chowk - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాచౌక్‌లో అగ్రిగోల్డ్ భాదితులు ఆందోళన చేపట్టారు. తెలంగాణాలో అగ్రిగోల్డ్ కష్టమర్లుకు రావలసిన 500 కోట్లు ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణాలో ఉన్న సుమారు 1200 ఎకరాల అగ్రిగోల్డ్ భూమిని వెంటనే వేలం వేసి న్యాయం చేయాలని కోరారు. ఏపీలో మాదిరిగానే తెలంగాణాలో కూడా మరణించిన బాధితులకు 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement