తిరుచ్చి విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత | Gold worth Rs 66L seized in Trichy Airport | Sakshi
Sakshi News home page

తిరుచ్చి విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

May 6 2019 9:44 AM | Updated on May 6 2019 9:45 AM

Gold worth Rs 66L seized in Trichy Airport - Sakshi

సాక్షి, చెన్నై: తిరుచ్చి విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కౌలాలంపూర్ నుండి బంగారం తరలిస్తున్న మురుగేశన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మురుగేశన్ నుండి 2.96 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement