డోన్‌లో అధికార పార్టీ నేతల దౌర్జన్యం | ysrcp followers injured in tdp leaders attack at kurnool district | Sakshi
Sakshi News home page

డోన్‌లో అధికార పార్టీ నేతల దౌర్జన్యం

Mar 24 2017 3:22 PM | Updated on Oct 16 2018 7:36 PM

కర్నూలు జిల్లా డోన్‌లో అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు రెచ్చిపోయారు.



డోన్: కర్నూలు జిల్లా డోన్‌లో అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు రెచ్చిపోయారు. మున్సిపాలటీ టెండర్‌ల విషయంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. టెండర్‌ వేయడానికి వచ్చిన వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడి చేశారు. ఈ దాడిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నలుగురికి గాయాలయ్యాయి. కార్యకర్త ప్రసాద్‌ కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 





Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement