కాలువలో ఇద్దరు యువకుల గల్లంతు | Two young people go missing in canal | Sakshi
Sakshi News home page

కాలువలో ఇద్దరు యువకుల గల్లంతు

Sep 27 2016 2:31 PM | Updated on Sep 4 2017 3:14 PM

తమ్మిలేరు కాలువలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

ముసునూరు మండలం లోపూడి గ్రామం వద్ద తమ్మిలేరు కాలువలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మృతులు లోపూడి గ్రామానికి చెందిన చాట్ల విజయ్‌కుమార్(18), వలసపల్లికి చెందిన గొల్లపల్లి నవీన్(15)గా గుర్తించారు. విద్యార్థుల మృతికి ఇసుక గుంటలే కారణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement