తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో మంగళవారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది.
తిరుమల : తిరుమలలో మంగళవారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట, కాలినడకన వచ్చే భక్తులకు ఒక గంట సమయం పడుతోంది.
గదుల వివరాలు:
ఉచిత గదులు - 5 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు - 10 ఖాళీగాఉన్నాయి
రూ.100 గదులు - 5 ఖాళీగా ఉన్నాయి
రూ.500 గదులు - ఖాళీగా లేవు
ఆర్జితసేవా టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - 70 ఖాళీగాఉన్నాయి
సహస్ర దీపాలంకరణ సేవ - 150 ఖాళీగాఉన్నాయి
వసంతోత్సవం - 100 ఖాళీగాఉన్నాయి
మంగళవారం ప్రత్యేక సేవ - అష్టదళ పాదపద్మారాధన.