తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published Thu, Oct 13 2016 7:20 AM

devotee heavy rush in tirumala

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. అయితే ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లో పూర్తి అవుతుంది.

 

Advertisement
Advertisement