సీఎంను కలిసిన అయేషామీరా తల్లి | ayesha meera mother meets chandrababu | Sakshi
Sakshi News home page

సీఎంను కలిసిన అయేషామీరా తల్లి

Apr 7 2017 4:44 PM | Updated on Jul 28 2018 3:39 PM

ఆయేషా మీరా తల్లి సీఎం చంద్రబాబును కలిశారు.

అమరావతి: ఆయేషా మీరా తల్లి సీఎం చంద్రబాబును కలిశారు. ఆయేషా మీరా తల్లిని నన్నపనేని రాజకుమారితో కలిసి ఆమె సీఎంను కలిశారు.తమ కుమార్తె హత్యపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.ఆయేషా హత్య కేసులో అరెస్టు అయి ఎనిమిదేళ్లు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న సత్యంబాబు ఇటీవల హైకోర్టు తీర్పుతో నిర్దోషిగా విడుదలైన విషయం విదితమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement