భారత్‌తో వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన | New Zealand announce ODI squad against Team India | Sakshi
Sakshi News home page

భారత్‌తో వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన

Jan 16 2014 1:31 AM | Updated on Oct 17 2018 4:43 PM

భారత్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు న్యూజిలాండ్ 13 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. బ్రెండన్ మెకల్లమ్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తాడు.

నేపియర్: భారత్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు న్యూజిలాండ్ 13 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. బ్రెండన్ మెకల్లమ్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తాడు. ఇటీవల వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను డ్రా చేసుకున్న జట్టుపై సెలక్టర్లు నమ్మకాన్ని ఉంచారు. ఈ నెల 19న నేపియర్‌లో తొలి వన్డే జరుగుతుంది.

 న్యూజిలాండ్ జట్టు: బ్రెండన్ మెకల్లమ్ (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, జెస్సీ రైడర్, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, కోరీ అండర్సన్, లూక్ రోంచీ, జిమ్మీ నీషామ్, నాథన్ మెకల్లమ్, టిమ్ సౌతీ, కైల్ మిల్స్, మిషెల్ మెక్లీంగన్, ఆడమ్ మిల్నే.

Advertisement
 
Advertisement
Advertisement