కష్టాల్లో టీమిండియా | india gets 23 runs and lose 3 wickets | Sakshi
Sakshi News home page

కష్టాల్లో టీమిండియా

Mar 19 2016 10:36 PM | Updated on Sep 3 2017 8:08 PM

వరల్డ్ టీ 20 లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా కష్టాల్లో పడింది.

కోల్కతా: వరల్డ్ టీ 20 లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా కష్టాల్లో పడింది. పాక్ విసిరిన 119 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. భారత జట్టులో రోహిత్ శర్మ(10) తొలి వికెట్ గా పెవిలియన్కు చేరగా, శిఖర్ ధావన్(6), సురేష్ రైనా(0)లు వెనువెంటనే అవుటయ్యారు.

 

పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ సమీ వేసిన బంతిని శిఖర్, రైనాలు  ఒకే తరహాలో ఆడబోయి బౌల్డయ్యారు. అంతకుముందు పాకిస్తాన్ బ్యాటింగ్ చేసి 18.0 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement