బాబు ఇంటి ముందు టీడీపీ నేత ఆందోళన | TDP Leader Protest Against Chandrababu Home At Hyderabad | Sakshi
Sakshi News home page

బాబు ఇంటి ముందు టీడీపీ నేత ఆందోళన

Jul 20 2020 11:41 AM | Updated on Jul 20 2020 2:13 PM

TDP Leader Protest Against Chandrababu Home At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్షనేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సొంత పార్టీ నేతలే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా వెంకటేశ్వరరావు అనే టీడీపీ నాయకుడు సోమవారం చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు తనను రాజకీయంగా 30 ఏళ్లగా వాడుకొని వదిలేశారని ఆరోపించారు.  జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌గా వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు. తన సమస్యలను చెప్పుకోవడానికి కూడా చంద్రబాబు సమయం ఇవ్వడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెంకటేశ్వరరావు బాబు ఇంటిముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement