
సాక్షి, హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లా పత్తేపురంలో మద్య వ్యతిరేక పోరాటం చేస్తూ అసువులు బాసిన ముదునూరి సుబ్బమ్మ మరణానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని, అందుకు పూర్తి బాధ్యత ఆయనే వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు.
------------------------------------------- రాష్ట్రీయం --------------------------------------------
మంత్రి కామినేనికి చేదు అనుభవం..
సాక్షి, బుట్టాయగూడెం: బుట్టాయగూడెం ప్రభుత్వాసుపత్రి నూతన భవన ప్రారంభోత్సవానికి హాజరైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్కు చేదు అనుభవం...
చెన్నారెడ్డి కుటుంబానికి జగన్ పరామర్శ
సాక్షి, అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష...
ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి ఉద్రిక్తత
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని నేరేడుగొండలో ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు....
కాంగ్రెస్ నుంచి 30 మంది సీనియర్లు ఔట్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు 30 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ఈ సారి టికెట్లు గల్లంతయ్యే అవకాశాలు..
------------------------------------------- జాతీయం --------------------------------------------
అధ్యక్షుడిగా మొదటి స్పీచ్.. మోదీపై నిప్పుల వర్షం!
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్నాళ్లు రాజకీయాల పట్ల కొంత విముఖత ఉన్నట్టు కనిపించిన రాహుల్గాంధీ ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు....
గుజరాత్లో ఓడినా.. రాహుల్ హీరోనే!
సాక్షి, న్యూఢిల్లీ : నువ్వా-నేనా అన్న రీతిలో ఎన్నికల ప్రచారం.. బీజేపీ-కాంగ్రెస్ పార్టీ పోటాపోటీ విమర్శలు.. వెరసి గుజరాత్ ఎన్నికల ఫలితాల కోసం దేశం...
గుజరాత్ ఫలితాలు తలకిందులయ్యేనా?!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పాలకపక్ష భారతీయ జనతా పార్టీయే మళ్లీ విజయం సాధిస్తుందని దాదాపు అన్ని ప్రీ,..
తీవ్ర భావోద్వేగానికి లోనైన సోనియాగాంధీ!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తన తనయుడు రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టిన సందర్భంగా సోనియాగాంధీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
------------------------------------------- అంతర్జాతీయం --------------------------------------------
ట్రంప్ ప్రకటన.. కేంద్రంపై ఒవైసీ సీరియస్
సాక్షి, హైదరాబాద్ : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
రష్యా ఆ పనిచేస్తే! భయంతో వణుకుతున్న బ్రిటన్!!
లండన్ : కమ్యూనిస్ట్ దేశమైన రష్యాను తలుచుకుని బ్రిటన్ భయపడుతోంది. ప్రధానంగా సముద్ర జలాల్లో ఉన్న కేబుల్స్కు రష్యా ఎక్కడ సమస్యలు తీసుకువస్తుందన్న...
జకర్త : ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్గా పేరొందిన ఇండోనేషియాను మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జావా తీర...
సౌత్ చైనా సీపై డ్రాగన్ డేగ కన్ను
బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై చైనా మరింత పట్టుబిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సముద్రాన్ని 24 గంటల పాటు పరిశీలించేందుకు ప్రత్యేక...
------------------------------------------- సినిమా --------------------------------------------
రకుల్ ప్రీత్ ‘దాగుడుమూతలు’
డీజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించిన దర్శకుడు హరీష్ శంకర్, ఓ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
మహేష్.. వెంకీ.. త్రివిక్రమ్...?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా అజ్ఞాతవాసి సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
నాని రెడీ.. సెన్సార్ కూడా అయిపోయింది
2017కు సక్సెస్ తో గుడ్ బై చెప్పేందుకు యంగ్ హీరో నాని రెడీ అయిపోయాడు. ఈ ఏడాది వరుస విజయాలతో సత్తా చాటిన నాని మరోసారి ఎమ్సీఏతో అదే జోరును కంటిన్యూ...
------------------------------------------- క్రీడలు --------------------------------------------
'సెంచరీ'ల రికార్డుకు చేరువలో..
అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రికెట్ జట్టు ఒక రికార్డును ఒకసారి సృష్టించడమే గొప్ప.
విశాఖ: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా గత మ్యాచ్లో అద్బతమైన విజయాన్ని సాధించిన టీమిండియా ఇప్పుడు సిరీస్పై కన్నేసింది. ఆఖరిదైన మూడో వన్డేలో...
పెర్త్: ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో ఇక్కడ జరుగుతున్న...
కొలంబో:రవిశాస్త్రి, యువరాజ్ సింగ్, హెర్ష్లీ గిబ్స్ వీరంతా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన వీరులు. అయితే తాజాగా భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర...
------------------------------------------- బిజినెస్ --------------------------------------------
ఈ ల్యాప్టాప్ ఖరీదు రూ.7 లక్షలు
ఏసర్ ఇండియా శుక్రవారం ప్రీడేటర్ 21 ఎక్స్ పేరుతో నూతన గేమింగ్ ల్యాప్టాప్ను లాంచ్ చేసింది. బెర్లిన్లో 2016లో ఐఎఫ్ఏలో తొలుత దీన్ని లాంచ్ చేసిన...
ఫేస్బుక్లో కొత్త ఫీచర్..ఇలా చెక్ పెట్టొచ్చు!
ఫ్రాన్సిస్కో: ప్రముఖ సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరోఅద్భుతమైన ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. మన ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నవారిని ...
ఫిబ్రవరి 1నుంచే ఇ-వే బిల్లు
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ పన్ను పరిధిలో ఇ-వే బిల్లు విధానాన్ని కచ్చితంగా అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది.