ఓటు టోటలైజర్లతో పనిలేదు: సుప్రీంలో కేంద్రం | Supreme Court seeks Election Commission reply on use of totaliser for counting of votes | Sakshi
Sakshi News home page

ఓటు టోటలైజర్లతో పనిలేదు: సుప్రీంలో కేంద్రం

Mar 12 2018 3:18 AM | Updated on Sep 2 2018 5:20 PM

Supreme Court seeks Election Commission reply on use of totaliser for counting of votes - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం ఓట్ల టోటలైజర్‌ యంత్రాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం దేశంలో అలాంటి యంత్రాలతో పనిలేదనీ, బూత్‌ల వారీగా ఫలితాలు వెల్లడిస్తేనే అభ్యర్థులకు ఏ ప్రాంతంలో ఓట్లు తక్కువ వచ్చాయి, ఎక్కడ ఎక్కువ వచ్చాయి అనే విషయాలు తెలుస్తాయంది. తద్వారా వారు ఓట్లు తక్కువ వచ్చిన ప్రాంతాలపై మరింత దృష్టి పెట్టి పనిచేసే అవకాశం ఉంటుందని  న్యాయ శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement