కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం | lorry and car collisioned in karnataka | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

May 13 2017 8:14 AM | Updated on Aug 30 2018 4:10 PM

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఐదుగురు మృత్యువాత పడ్డారు.

బీదర్: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఐదుగురు మృత్యువాత పడ్డారు. బీదర్ సమీపంలోని 9వ నెంబర్ జాతీయ రహదారిపై లారీ-కారు ఢీకొన్నాయి. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement