చొరబడేందుకు సిద్ధంగా ఉగ్రవాదులు | Large number of militants waiting at launch pads across LoC, says Lt General A K Bhatt | Sakshi
Sakshi News home page

చొరబడేందుకు సిద్ధంగా ఉగ్రవాదులు

Feb 27 2018 3:43 AM | Updated on Feb 27 2018 3:43 AM

Large number of militants waiting at launch pads across LoC, says Lt General A K Bhatt - Sakshi

శ్రీనగర్‌: కశ్మీర్‌లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖకు దగ్గర్లో అనేకమంది ఉగ్రవాదులు కాచుకుని ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు సోమవారం చెప్పారు. పాకిస్తాన్‌ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది కూడా ఆ ఉగ్రవాదులకు సహకరించడానికేనని ఆయన పేర్కొన్నారు. ‘నియంత్రణ రేఖకు ఆవల భారీ సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారమొచ్చింది’ అని శ్రీనగర్‌లోని లెఫ్టినెంట్‌ జనరల్‌ ఏకే భట్‌ చెప్పారు. ఉగ్రవాదులు గుంపులు గుంపులుగా ఒక్కో చోట 30 నుంచి 40 మంది ఉన్నారని వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement