తిరువళ్లూరు(తమిళనాడు): ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్లలో వందలమందికి కుచ్చుటోపీ పెట్టారు. చిట్టీల పేరిట వందల మంది నుంచి డబ్బు కట్టించుకోని ఏకంగా రూ.ఆరు కోట్లతో ఓ జంట ఉడాయించింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలోని తిరుపాళయవనం గ్రామానికి చెందిన ముత్తుకుమార్, భార్య ప్రియ ఆమె బంధువు మేఘనాథన్ కలిసి పదేళ్లుగా చిట్టీలను నిర్వహిస్తున్నారు.
దాదాపు రెండు వందల మందితో రెండు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు చిట్టీలను నడుపుతున్నారు. అయితే, గత రెండు నెలల నుంచి చిట్టీ పాడిన వారికి నగదు ఇవ్వడం లేదు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు ఇంటి వద్దకు వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. సమీపంలో ఉన్న వారిని విచారించగా వారు ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారని బదులిచ్చారు. దీంతో షాక్ తిన్న బాధితులు మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు ఆరు కోట్ల రూపాయల మేర వారు చెల్లించాల్సి ఉంటుందని బాధితులు ఫిర్యాదులో వివరించారు. ఈ ఘటనపై ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
కోట్ల రూపాయలతో జంట జంప్
Published Wed, Jul 19 2017 7:54 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓ మదీ మేలుకో..!
‘ఎన్నికల సమయంలో డ్యూటీ పీరియడ్గా పరిగణించాలి’
స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన ఎస్పీ
లూజు పెట్రోల్ విక్రయించరాదు
24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్ మేళా
మల్లేష్కు కన్నీటి వీడ్కోలు
తగ్గని ఎన్నికల వేడి
మహేంద్రతనయలో పడి యువకుడి మృతి
ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షకు 97 మంది గైర్హాజరు
ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
తప్పక చదవండి
- కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
- Election Commission of India: ఐదో విడతలో 59.06 శాతం
- చత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం
Advertisement