17 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిపై వేటు | 17 CRPF officers suspended | Sakshi
Sakshi News home page

17 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిపై వేటు

Sep 6 2014 5:54 PM | Updated on Nov 6 2018 8:51 PM

చత్తీస్గడ్లో గత మార్చిలో జరిగిన ఎన్కౌంటర్ సంఘటనకు సంబంధించి 17 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేశారు.

న్యూఢిల్లీ: చత్తీస్గడ్లో గత మార్చిలో జరిగిన ఎన్కౌంటర్ సంఘటనకు సంబంధించి 17 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఆ దుర్ఘటనలో 11 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే జవాన్లు ప్రాణాలు కోల్పోయారని విచారణలో తేలింది. దీంతో బాధ్యులైనవారిపై చర్యలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement