ఇండోనేషియాలో మళ్లీ భూకంపం | 5.8-magnitude aftershock hits Indonesia | Sakshi
Sakshi News home page

ఇండోనేషియాలో మళ్లీ భూకంపం

Mar 3 2016 8:48 AM | Updated on Sep 3 2017 6:55 PM

ఇండోనేషియాలో మళ్లీ భూకంపం

ఇండోనేషియాలో మళ్లీ భూకంపం

ఇండోనేషియాలో మళ్లీ భూకంపం సంభవించింది.

జకార్తా : ఇండోనేషియాలో మళ్లీ భూకంపం సంభవించింది. గురువారం ఉదయం పశ్చిమ సుమత్ర దీవుల్లో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.8గా నమోదు అయింది. ఈ మేరకు ఆ దేశ వాతావరణ, భూవిజ్ఞాన సంస్థ వెల్లడించింది. ఇండోనేషియా రాజధాని జకార్తాకు నైరుతీ ప్రాంతంలోని మెంట్వాయి ద్వీపంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.  ఇండోనేషియాలో బుధవారం భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.8గా నమోదు అయిన విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement