ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి | Woman Died in Bus Accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి

Dec 15 2015 7:01 PM | Updated on Sep 4 2018 5:07 PM

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్ ఢీ కొన్న ఘటనలో గుర్తుతెలియని మహిళ మృతి చెందింది.

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్ ఢీ కొన్న ఘటనలో గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. మంగళవారం రాధికా చౌరస్తావద్ద ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో కుషాయి గూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement