తెలుగుజాతితో కాంగ్రెస్ ఆటలాడింది: బాబు | Chandrababu naidu, family members pays tribute to NTR at NTR Ghatp | Sakshi
Sakshi News home page

తెలుగుజాతితో కాంగ్రెస్ ఆటలాడింది: బాబు

May 17 2014 11:38 AM | Updated on Mar 18 2019 9:02 PM

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు.

హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునాదులు వేసి స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతానన్నారు. తెలుగు జాతితో కాంగ్రెస్ పార్టీ ఆటలాడిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విబజన హేతుబద్ధంగా లేనందునే ప్రజలు కాంగ్రెస్ను భూస్థాపితం చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement