హైదరాబాద్ నగరంలోని మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మట్కా కేంద్రం పై పోలీసులు గురువారం అర్థరాత్రి దాడులు నిర్వహించారు.
హైదరాబాద్ నగరంలోని మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మట్కా కేంద్రం పై పోలీసులు గురువారం అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.17,920 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. పోలీసుల రాకను గమనించిన ఐదుగురు వ్యక్తులు పరారయ్యారు.