ప్రారంభమైన రాష్ట్రస్థాయి న్యాయాధికారుల సదస్సు | AP, TS state lawyers summit has started in hyderabad | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన రాష్ట్రస్థాయి న్యాయాధికారుల సదస్సు

Mar 19 2016 10:09 AM | Updated on Aug 15 2018 9:30 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రస్థాయి న్యాయాధికారుల సదస్సు మారియట్ హొటల్లో ప్రారంభమైంది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రస్థాయి న్యాయాధికారుల సదస్సు మారియట్ హొటల్లో ప్రారంభమైంది. ఈ సదస్సులో సత్వర న్యాయసేవలు, అనుసరించాల్సిన మార్గాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ సదస్సుకు  సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎస్వి రమణ, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోంస్లే, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement