టైరు పేలి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు | Sakshi
Sakshi News home page

టైరు పేలి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

Published Sat, Feb 25 2017 12:20 PM

volvo bus accident tn visakha district

యలమంచిలి(విశాఖపట్నం): విశాఖపట్నం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న వోల్వో బస్సు ముందు టైరు పేలడంతో.. పొలాల్లోకి దూసుకెళ్లింది. 
 
యలమంచిలి మండలం మర్రిబండ శివారులో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బస్సు ముందు టైరు పేలడంతో కుదుపునకు లోనై.. పొలాల్లోకి దూసుకెళ్లింది. గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 

Advertisement
Advertisement