కల్వర్టును ఢీకొట్టిన బైక్‌..ఇద్దరు మృతి | two killed in road accident | Sakshi
Sakshi News home page

కల్వర్టును ఢీకొట్టిన బైక్‌..ఇద్దరు మృతి

Jul 24 2017 5:54 PM | Updated on Aug 30 2018 4:10 PM

పాల్వంచ మండలం కుంటినాగులగూడెం వద్ద బైక్‌ అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది.

పాల్వంచ: పాల్వంచ మండలం కుంటినాగులగూడెం వద్ద బైక్‌ అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది.  ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా..మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement