మూడేళ్ల బాలుడి అదృశ్యం | three years child missing | Sakshi
Sakshi News home page

మూడేళ్ల బాలుడి అదృశ్యం

Jul 24 2016 11:30 PM | Updated on Aug 28 2018 7:09 PM

అంనతపురం పాతూరులోని మున్నానగర్‌కు చెందిన ఆయేషా, మహబూబ్‌బాషా దంపతుల కుమారుడు ఇమ్రాన్‌(3) ఆదివారం అదృశ్యమయ్యాడు.

అనంతపురం సెంట్రల్‌ : అంనతపురం పాతూరులోని మున్నానగర్‌కు చెందిన ఆయేషా, మహబూబ్‌బాషా దంపతుల కుమారుడు ఇమ్రాన్‌(3) ఆదివారం అదృశ్యమయ్యాడు. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటి నుంచి బయట ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. సాయంత్రం వరకు ఆచూకీ దొరక్కపోవడంతో వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. ఎస్‌ఐలు రమణ, నాగమధు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement