విద్యుదాఘాతంతో యువకుడి మృతి | The young man killed in an electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

Jun 27 2016 7:28 PM | Updated on Apr 8 2019 7:51 PM

మార్బుల్ పాలిష్ మిషన్ నడిపే ఓ యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో చనిపోయాడు.

మార్బుల్ పాలిష్ మిషన్ నడిపే ఓ యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో చనిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం కొర్విచెల్మలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో శేఖర్(18) అనే యువకుడు మార్బుల్ పాలిష్ చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం మిషన్ నడుపుతున్న శేఖర్ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement