జేఎన్టీయూ : ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి నివేదిక ఇవ్వడానికి నియమించిన నిజనిర్ధారణ కమిటీలతో ఇన్ఛార్జ్ వీసీ ఆచార్య రాజగోపాల్ మంగళవారం సమీక్షించనున్నారు. తనిఖీలో పాటించాలి్సన నియమ నిబంధనలు వివరించనున్నారు. జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలోని ఈఈఈ విభాగంలో సమావేశం నిర్వహించనున్నారు.
నేడు నిజ నిర్ధారణ కమిటీలతో సమీక్ష
Mar 7 2017 12:33 AM | Updated on Sep 5 2017 5:21 AM
జేఎన్టీయూ : ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి నివేదిక ఇవ్వడానికి నియమించిన నిజనిర్ధారణ కమిటీలతో ఇన్ఛార్జ్ వీసీ ఆచార్య రాజగోపాల్ మంగళవారం సమీక్షించనున్నారు. తనిఖీలో పాటించాలి్సన నియమ నిబంధనలు వివరించనున్నారు. జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలోని ఈఈఈ విభాగంలో సమావేశం నిర్వహించనున్నారు.
Advertisement
Advertisement