'ఇద్దరు సీఎంలు రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారు' | k narayana takes on kcr and chandrababu | Sakshi
Sakshi News home page

'ఇద్దరు సీఎంలు రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారు'

Jun 5 2016 11:23 AM | Updated on Aug 15 2018 9:30 PM

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని సీపీఐ నాయకుడు కె.నారాయణ ఆరోపించారు.

తిరుపతి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని సీపీఐ నాయకుడు కె.నారాయణ ఆరోపించారు. ఆదివారం తిరుపతిలో కె.నారాయణ మాట్లాడుతూ... తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు. అవినీతి అక్రమార్కులను చెప్పులతో కాట్టాలని నారాయణ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement