రఘనాథపల్లి మండలం గోవర్ధనగిరిలో మళ్లీ హైనాలు తమ ప్రతాపం చూపించాయి.
రఘనాథపల్లి మండలం గోవర్ధనగిరిలో మళ్లీ హైనాలు తమ ప్రతాపం చూపించాయి. ఒకే రైతుకు చెందిన రెండు లేగదూడలపై దాడి చేశాయి. ఇందులో ఒక లేగదూడ మృతిచెందగా..మరొకటి తీవ్రంగా గాయపడింది. హైన సంచారంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.