స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవాపూర్లో ఓ లేగ దూడపై హైన దాడి చేసి చంపింది.
స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవాపూర్లో ఓ లేగ దూడపై హైన దాడి చేసి చంపింది. హైన దాడిలో జంతువులు చనిపోవడం ఈ మధ్య సర్వసాధారణమైపోయింది. సుమారు 10 మూగజీవాలు ఈ మధ్య కాలంలో హైనాల చేతిలో చనిపోయారు. అధికారులు ఈ విషయంపై దృష్టిసారించి తగుచర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.