తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది.
తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం, కాలినడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచియున్నారు.
Apr 3 2016 8:39 AM | Updated on Sep 3 2017 9:08 PM
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది.
తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం, కాలినడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచియున్నారు.