ఆదిలాబాద్ జిల్లా ఖానా పూర్ లో వడదెబ్బకు ఓ వృద్దుడు మృత్యు వాత పడ్డాడు.
ఖానాపూర్ మండలం శాంతినగర్కు చెందిన పులి మల్లయ్య(65) ఎండవేడిమి తాళలేక బుధవారం సొమ్మసిల్లి పడిపోయాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు.
Jun 1 2016 12:56 PM | Updated on Aug 17 2018 2:53 PM
ఆదిలాబాద్ జిల్లా ఖానా పూర్ లో వడదెబ్బకు ఓ వృద్దుడు మృత్యు వాత పడ్డాడు.
ఖానాపూర్ మండలం శాంతినగర్కు చెందిన పులి మల్లయ్య(65) ఎండవేడిమి తాళలేక బుధవారం సొమ్మసిల్లి పడిపోయాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు.